జుక్కల్ మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఉదయాన్నే తానే స్వతహాగా కారు నడుపుకుంటూ వెళ్లి అనంతరం పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.