పిట్లంలో రిటైర్డ్ ఎస్సై ఇంట్లో కన్నం వేసిన దొంగలు

76చూసినవారు
పిట్లం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఎస్సై గాంధీ గౌడ్ ఇంట్లో దొంగతనం జరిగింది. రిటైర్డ్ ఎస్సై శనివారం ఊరికి వెళ్లి ఆదివారం వచ్చారు. వచ్చి చూసేసరికి దొంగలు ఇంటి తాళం పగలగొట్టి వెండి, బంగారు గొలుసు, డబ్బులు, పలు వస్తువులను దొంగిలించుకుపోయారని ఎస్సై రాజుకు సమాచారం ఇవ్వగా, ఎస్సై ఇంటికి వెళ్లి సిసి ఫుటేజ్ ని పరిశీలించారు. పరిశీలన జరిపిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్