కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామం నుండి మల్లన్న గుట్టలో ప్రసిద్ధిగాంచిన డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ దగ్గరకు భజన చేస్తూ ఆదివారం ఉదయం లొంగన్ గ్రామస్తులు భజన మండలితో పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. సర్పంచ్ ఉషారాణి సదు పటేల్, రాజప్ప, శ్రీనివాస్ సెట్, రమేష్ రాజు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.