కామారెడ్డి: అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ

70చూసినవారు
కామారెడ్డి: అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ
కామారెడ్డి పట్టణంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ శారద మాత దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం లక్ష గాజులతో అలంకరించి, చతుష్షష్టి పూజలు చేశారు. ఈ పూజలు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్