కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మంబాజీపేట గ్రామములో ఆదివారం గ్రామశివారులో గల భారడి పోచమ్మకు తీపి వంటలు, బక్షాలు, పోలేలు నైవేద్యంతో గ్రామస్తులు కలసి అమ్మవారి కి దుపదీపాలతో బోనాలు తీసినారు. గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలు అందరు కలసి వర్షాలు పడి పంటలు భాగ పండాలని, పిల్ల పాపలను అందరిని చల్లగా ఉంచాలని మొక్కులు తీర్చుకున్నారు.