గాంధారిలో రైతుల మహాధర్నా: పాల్గొన్న మాజీ ఎమ్యెల్యే

83చూసినవారు
అర్హులైన రైతులందరికీ వెంటనే బేశరతుగా రుణ మాఫీ చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్యెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధారిలో రైతులు మహాధర్నా చేపట్టారు. రైతులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎన్నికల్లో బూటకపు మాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారన్నారు. మహాధర్నాలో రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్