అయ్యప్ప ఆలయంలో అన్నదాన వితరణ

52చూసినవారు
ఎల్లారెడ్డి అయ్యప్ప అలయంలో స్వామి వారికి ఇష్టమైన బుధవారం ఆలయంలో ఆలయ కమిటీ అన్నదాన వితరణ చేశారు. ఉదయం ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు , ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వి. రాజేందర్ నాథ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్