పారిశ్యుద్ద పనుల పరిశీలన

52చూసినవారు
పారిశ్యుద్ద పనుల పరిశీలన
జుక్కల్ సెగ్మెంట్ పిట్లం మండల పరిధిలోని మద్దెలచెరువు గ్రామంలో బుధవారం పారిశ్యుద్ధ పనులు దగ్గర ఉండి చేయించినట్లు మండల పంచాయతీ అధికారి బ్రహ్మం తెలిపారు. అనంతరం గ్రామంలో చెత్త సేకరణ విధానాన్ని సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. నర్సరీలో మొక్కలు పరిశీలించి, మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నీరు పోయాలని సూచించారు. వీరితో పాటు పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్