మైనార్టీ బాలుర గురుకులంలో ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

85చూసినవారు
మైనార్టీ బాలుర గురుకులంలో ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఎల్లారెడ్డి మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను మిగిలిన ఖాళీ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని, ప్రిన్సిపాల్ మహ్మద్ రఫత్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కలిపి మొత్తం 9సీట్లు కేవలం ముస్లిం మైనార్టీ విద్యార్థులకు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్