జీవధాన్ పిఈటీ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని వినతి

68చూసినవారు
జీవధాన్ పిఈటీ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని వినతి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్ హైస్కూల్లో ఆరేళ్ల పాపపై జరిగిన లైంగిక దాడికి ఖండిస్తూ బుధవారం ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ కు ఎంఐఎం, ఎం. ఎస్. పీ పార్టీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఎంఐఎం నేత రజాక్ మాట్లాడారు. పిఈటీ నాగరాజుని నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించి, బాధితురాలిని న్యాయం చేయాలని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్