సదాశివనగర్ మండలంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్యెల్యే

52చూసినవారు
సదాశివనగర్ మండలంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్యెల్యే
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్, మర్ఖల్, తిర్మన్ పల్లి, సదాశివనగర్ టౌన్, ధర్మారావుపేట, అమర్లబండ, మల్లుపేట్, పద్మజివాడి, కల్వరల్, దగ్గి గ్రామాల్లో ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు మదన్ మోహన్ కి తిలకం దిద్ది బైక్ ర్యాలీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్