ఒకే రోజు 5గురిని ఆసుపత్రుల్లో చేర్చి కాపాడిన ఎంఎం ట్రస్ట్

63చూసినవారు
ఒకే రోజు 5గురిని ఆసుపత్రుల్లో చేర్చి కాపాడిన ఎంఎం ట్రస్ట్
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ ఏర్పాటు చేసిన మదన్ మోహన్ (ఎంఎం)ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ బుధవారం ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల్లో అనారోగ్యంతో ఉన్నవారిని ఒక్క ఫోన్ కాల్ తో ఆసుపత్రుల్లో చేర్చి ప్రాణాలు కాపాడారు. శిల్పాను డెలివరికి, శాంతి తీవ్ర అనారోగ్యం, పోచయ్యకు తీవ్ర అనారోగ్యం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోచగొండ అనారోగ్యానికి గురికాగా ఎల్లారెడ్డి ఆసుపత్రికి, నిర్మలను నిజామాబాద్ తరలించారు.

సంబంధిత పోస్ట్