ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ పై అవిశ్వాసం పెట్టిన 10మంది వార్డు సభ్యుల్లో 9వ వార్డు సభ్యురాలు విజయలక్ష్మి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. శిబిరం నుండి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు వద్దకు చేరుకున్న వార్డు సభ్యురాలు ఎమ్యెల్యే చే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.