చైర్ పర్సన్ కు కాలనీవాసుల సత్కారం

70చూసినవారు
కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియని జూలరి సుధాకర్ చాట్ల వంశీని 16, 17వ వార్డులకు చెందిన రామేశంపల్లి కాలనీవాసులు మంగళవారం సత్కరించారు. సత్కారం అనంతరం బ్రహ్మమనోత్తములు వారిని ఆశీర్వదించారు. కాలనీ అభివరిద్దికి తన పూర్తి సహకారం అందిస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రెండు వార్డుల ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్