గణేష్ ఉత్సవాల్లో భాగంగా అన్నదానం

80చూసినవారు
గణేష్ ఉత్సవాల్లో భాగంగా అన్నదానం
కరీంనగర్ పట్టణంలోని కట్టరాంపూర్ హరిహర నగర్ రోడ్ నంబర్-1 లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విగ్రహదాత బొమ్మరవేణి సంధ్యారాణి-తిరుపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఎల్లపుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు శేఖర్ రెడ్డి, ప్రమోద్ కుమార్,దామోదర్,సదానందం,తిరుపతి,అంజయ్య,సంపత్,సూర్యప్రకాష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్