దాడి చేసిన సంఘటనలో వ్యక్తిపై కేసు నమోదు

2622చూసినవారు
దాడి చేసిన సంఘటనలో వ్యక్తిపై కేసు నమోదు
బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామములో పాతకక్షలతో వ్యక్తిపై దాడి చేసిన సంఘటనలో కేసు నమోదు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం విలాసాగర్ గ్రామానికి చెందిన మేకల నరసయ్య పై అదే గ్రామానికి చెందిన మేకల మహేష్ అను వ్యక్తి పాత కక్షలు మనసులో పెట్టుకొని శుక్రవారం మధ్యాహ్న సమయంలో నరసయ్య పొలం వద్దకు వెళ్లగా మహేష్ పార తో దాడి చేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్