ఈజీఎస్ కూలీలకు బొట్టుపెట్టి డప్పు చప్పులతో అవగాహన.. ఏపీడి

50చూసినవారు
ఈజీఎస్ కూలీలకు బొట్టుపెట్టి డప్పు చప్పులతో అవగాహన.. ఏపీడి
బోయినపల్లి మండలం మానువాడ లో సోమవారం ఏపీడి నరసింహులు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెట్టి డప్పు చప్పులతో ఉపాధి హామీ పనిపై అవగాహన కల్పించారు. గ్రామములో తక్కువ శాతం ఉపాధి హామీ కూలీలు పనిలో పాల్గొంటున్నారని. ప్రతి ఒక్కరూ కార్డు ఉన్న లేబరు 100 రోజులు పూర్తి చేసుకొని ఉపాధి పొందవలెనని వారికి అవగాహన కల్పించారు. ఈజిఎస్ ఏపీవో సబిత, సెక్రటరీ రాజశ్రీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్