ఓటు హక్కు పై ఆటపాటలతో అవగాహన

1896చూసినవారు
బోయినపల్లీ మండలం దుండ్రపల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ఆధ్వర్యంలో ఆటపాటలతో ప్రజలకు ఓటు హక్కు వినియోగం పై శుక్రవారం అవగాహన కల్పించారు. ఓటు హక్కు మన అందరి హక్కు అని రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్