కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

54చూసినవారు
మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అంజనేయ స్వామికి అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్