గంగాధర గడ్డపై గోదారమ్మ పరవళ్ళు

2222చూసినవారు
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భగీరథ ప్రయత్నం చేసి గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు ఆదివారం నీటి విడుదల చేయించడంతో నెల రోజుల వ్యవధిలో గంగమ్మ తల్లి రెండవసారి సవ్వడి చేసింది. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా చివరి మడి వరకు సాగునీరు అందజేస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ సకాలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్