90 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

25766చూసినవారు
ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బైరెడ్డిపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 90 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్సు పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. మూల రాజి రెడ్డి అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని అందులో బియ్యన్ని నిల్వ ఉంచారు. సుమారు రూ. 2, 70, 000 విలువ గల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం ధర్మారం పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్