గోశాలకు ట్రాక్టర్ పశుగ్రాసం అందజేత

54చూసినవారు
గోశాలకు ట్రాక్టర్ పశుగ్రాసం అందజేత
ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ గోశాలకు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవుపేట గ్రామ వాస్తవ్యులు దావనపెల్లి రమ నిఖిలేష్ 1 ట్రాక్టర్ పశుగ్రాసాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు తాటిపెల్లి ఈశ్వర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. గోమాత కృపా కటాక్షాలు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్