కొత్తూరులో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

538చూసినవారు
పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ధర్మారం మండలం కొత్తూరులో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాంపెల్లి పోచయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్