ప్రభుత్వ విప్ ను కలిసిన ధర్మారం ఎస్సై

52చూసినవారు
ప్రభుత్వ విప్ ను కలిసిన ధర్మారం ఎస్సై
ధర్మారం మండల నూతన ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన శీలం లక్ష్మణ్ ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్