శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

56చూసినవారు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
భరణి నక్షత్ర పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించిన యజ్ఞాదిహోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్