మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ

61చూసినవారు
ధర్మారం మండల కేంద్రంలోని సాధన ఇంటర్మీడియట్ కళాశాలలో పెద్దపల్లి సీఐ ఆర్. కృష్ణ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు, సోషల్ మీడియాలో పోస్టుల గురించి మంగళవారం అవగాహన కల్పించారు. విద్యార్థులు గంజాయి లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ధర్మారం ఎస్ఐ శీలం లక్ష్మణ్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్