నూతన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడుని సన్మానించిన కటారి

80చూసినవారు
నూతన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడుని సన్మానించిన కటారి
గొల్లపల్లి మండల ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన చెవులమద్ది రమేష్ ని, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు ఒరగంటి జాన్ ని జిల్లా నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు ముల్కల శ్రీనివాస్, తడగొండ విజయ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్