నరసింహుడి సన్నిధిలో సాధారణంగా భక్తుల రద్దీ

534చూసినవారు
ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి ప్రధాన ఆలయంలో నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్