హై అలర్ట్: ఈ 3 రోజులు జాగ్రత్త

76చూసినవారు
హై అలర్ట్: ఈ 3 రోజులు జాగ్రత్త
ఏపీలో ఉష్ణోగ్రతలు మళ్లీ ఉగ్రరూపం దాల్చుతున్నాయి. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న మూడు రోజులు 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్