గడ్డం వంశిని భారీ మెజార్టీతో గెలిపించండి: నిశాంత్ రెడ్డి
గొల్లపల్లి మండల కేంద్రంలో సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి ఉపాధి హామీ కూలీలను కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరిస్తూ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.