రీల్స్ చేస్తుండగా విద్యుత్ షాక్

57చూసినవారు
రీల్స్ చేస్తుండగా విద్యుత్ షాక్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన రాజ్ కుమార్ (18) అనే యువకుడు కడిపికొండ దగ్గరలోని రాంనగర్ సమీప రైల్వే ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలుపై సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తాకడంతో 70 శాతం శరీరం కాలిపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్