శ్యాం ప్రసాద్ ముఖర్జి వర్ధంతి వేడుకలు

76చూసినవారు
శ్యాం ప్రసాద్ ముఖర్జి వర్ధంతి వేడుకలు
జనసంఘ్ వ్యవస్థాపకుడు, ఈ నాటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆదర్శవంతుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి. జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లి కాశీనాదం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్