జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

77చూసినవారు
జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
భారతీయ మజ్దూర్ సంఘ పిలుపు మేరకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి 5000 రూపాయలకు పెంచాలని ఆయుష్మాన్ భారత్ జోడించాలని, అదేవిధంగా డిఏ జతపరచాలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వినతి పత్రాన్ని పంపించారు.

సంబంధిత పోస్ట్