ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉండాలి

1564చూసినవారు
ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉండాలి
పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యంపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్లు దివాకర, రాంబాబు, ఆర్డీవోలు మధుసూదన్, ఆనంద్ కుమార్, డిఆర్డివో సంపత్ రావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్