ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

61చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. రానున్న మూడు రోజులలో అతి భారీ వర్షాలు ఉన్నాయని, వాగులు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉన్నాయి కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు, యువత, జాలర్లు సెల్ఫీ కొరకు వెళ్ళొద్దు అని అన్నారు.

సంబంధిత పోస్ట్