ఏఎస్ఐ కుటుంబానికి పోలీసు భద్రత పథకం చెక్కు పంపిణి

60చూసినవారు
ఏఎస్ఐ కుటుంబానికి పోలీసు భద్రత పథకం చెక్కు పంపిణి
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ గుండె పోటుతో మృతి చెందిన ఏఎస్ఐ లోకిని రాజేందర్ కుటుంబానికి అదనపు ఎస్పీ వినోద్ కుమార్ మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు కాబడిన రూ 8, 00, 000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి- సెక్షన్ సూపరిండెంట్ నయీం, జూనియర్ అసిస్టెంట్ సత్తయ్య పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్