తండ్రిపై కొడుకు దాడి

9185చూసినవారు
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం అడవి తెగుంట గ్రామానికి చెందిన మూడంపల్లి రాజారెడ్డిపై కొడుకు శేఖర్ సోమవారం పారతో తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రాజా రెడ్డిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్