మేర కార్పొరేషన్‌ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం

537చూసినవారు
మేర కార్పొరేషన్‌ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం అని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని 36వ వార్డులో శనివారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేర సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్