మంత్రగాళ్లను చంపుతామని వెలసిన వాల్ పోస్టర్లు

65చూసినవారు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని సాకలి అయిలమ్మ విగ్రహం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం వాల్ పోస్టర్ ను అతికించారు. ఆ వాల్ పోస్టర్ లో గ్రామ మంత్రగాళ్లు తస్మాత్ జాగ్రత్త, మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నాం. ఆ పని గచ్చునూతి దగ్గర ఉన్న ఇద్దరితో మొదలుపెట్టి మంత్రగాళ్లు అందరినీ చంపుతాం అని రాసి ఉంది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్