రాజకీయాలకు అతీతంగా గెలిపించండి

1881చూసినవారు
రాజకీయాలకు అతీతంగా గెలిపించండి
రాజకీయాలకు అతీతంగా ఎంపి ఎన్నికల్లో తనకు అండగా నిలువాలని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాలలోని ఇందిరా భవన్ లో మంగళవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంకు చెందిన 200 మంది బీఆర్ఎస్ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి జీవన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్