భూ కబ్జా కేసులో మాజీ సర్పంచ్ అరెస్టు

4034చూసినవారు
భూ కబ్జా కేసులో మాజీ సర్పంచ్ అరెస్టు
నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా భూమిని ఆక్రమించినందుకు అప్పటి ఎమ్మార్వో తో సహా నలుగురు పై కేసు నమోదు. ఈ కేసు లో ఏ1గా ఉన్న మాజీ చింతకుంట సర్పంచ్ , ప్రస్తుత కొత్తపల్లి జడ్పీటీసీ భర్త పిట్టల రవీందర్ ను మంగళవారం రిమాండ్ చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు. పిట్టల రవీందర్, గడ్డం ఆది రెడ్డి, న్యాలమడుగు రాజయ్య. మోహన్ రెడ్డి (అప్పటి ఎమ్మార్వో ) లపై పలు సెక్షన్ల పై కేసు నమోదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్