బీజేపీలో చేరిన పలువురు నాయకులు

57చూసినవారు
బీజేపీలో చేరిన పలువురు నాయకులు
కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు శుక్రవారం బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేశారు. నాయకులకు బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో పోరెడ్డి నరేందర్ రెడ్డి, రాచమల్ల కరుణాకర్, రాచమల్ల నితిన్ రెడ్డి, రాచమల్ల చరణ్ కుమార్, రాచమల్ల విద్యాసాగర్, కొమ్ము శ్రీశైలం తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్