జన జాతర సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

65చూసినవారు
జన జాతర సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జన జాతర బహిరంగ సభ స్థలాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. సభను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్