చలివేంద్రం ప్రారంభం

1533చూసినవారు
చలివేంద్రం ప్రారంభం
మెట్ పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమీషనర్ మోహన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్ పెక్టర్ గుర్రం రత్నాకర్, టిపిఓ రాజేంద్రప్రసాద్, ముజీబ్, శివ, నరేష్, నిజాం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్