కోరుట్ల: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

67చూసినవారు
కోరుట్ల: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కోరుట్ల అయిలాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-2006 10వ తరగతి చదివిన విద్యార్థిని, విద్యార్థులు అందరు కలిసి 18సంవత్సరాల తరువాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ముఖ్య అతిధులుగా గురువులు అంజిరెడ్డి, భూమాచారి, నాగేశ్వర్, చాంద్ ఖాన్, లక్ష్మినర్సయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు స్కూల్ లో జరిగిన అనుభవాలను గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్