ఈనెల 8న మెట్ పల్లికి ప్రొఫెసర్ కోదండరాం రాక

58చూసినవారు
ఈనెల 8న మెట్ పల్లికి ప్రొఫెసర్ కోదండరాం రాక
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రో. కోదండరాం ఈనెల 8 బుధవారం రోజున మెట్ పల్లిలో పర్యటించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి లు తెలిపారు. సోమవారం మెట్ పల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్