ప్రవేట్ పాఠశాలల విద్యా దోపిడిని అరికట్టాలని ఆర్డీవోకి వినతి

82చూసినవారు
ప్రవేట్ పాఠశాలల విద్యా దోపిడిని అరికట్టాలని ఆర్డీవోకి వినతి
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లి ఆర్డీవోను శుక్రవారం బిజెపి, బీజేవైఎం నేతలు కలిసినారు. మెట్ పల్లి పట్టణంలో ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు విచ్చలవిడిగా విద్య దోపిడీకి పాల్పడుతూ వివిధ కోచింగ్ల పేరిట, పాఠ్య పుస్తకాల పేరిట, టై బెల్ట్ హాస్టల్లో నిర్వహణ పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని ఆర్డీవోని కలిసి వినతి పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్