Feb 19, 2025, 17:02 IST/రామగుండం
రామగుండం
రామగుండం: ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుకు కౌన్సిలింగ్
Feb 19, 2025, 17:02 IST
రామగుండం-3 ఏరియా జీఎం సుధాకరరావు ఆదేశాల మేరకు ఆర్జీ-3, ఏపీఏ ప్రాజెక్టు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సెంటినరీకాలనీలో క్వార్టర్ల కేటాయింపుకు బుధవారం సెక్యూరిటీ కార్యాలయ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 179 ఖాళీ క్వార్టర్లకు, ఫ్రెష్ అలాట్మెంట్, చేంజ్ ఆఫ్ క్వార్టర్లకు 88 మంది ఉద్యోగులు దరఖాస్తు చేయగా, 38 మంది ఉద్యోగులు 34 మంది క్వార్టర్లను ఎంపిక చేసుకున్నారు.