అంబులెన్సు వాహనం బోల్తా.. ఇరువురికి తీవ్ర గాయాలు

78చూసినవారు
అంబులెన్సు వాహనం బోల్తా.. ఇరువురికి తీవ్ర గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామం సమీపంలో మంగళవారం ప్రతిమ క్యాంపు వారి అంబులెన్సు వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే కారణమని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్