రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక

70చూసినవారు
రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక
శంకరపట్నం మండలం మెట్ పల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాల్వ తిరుపతి, ఉపాధ్యక్షులు కొల్లూరి చంద్రమొగిలి, ప్రధాన కార్యదర్శి భామండ్లపళ్లి శ్రీనివాన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు రజక సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాల్వ సంపత్, కాల్వ ఐలయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్